తెలంగాణ

telangana

ETV Bharat / state

స్ట్రాంగ్ రూమ్​లకు చేరిన ఈవీఎంలు

ఖమ్మం ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఫలితాల లెక్కింపు వరకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోనున్నారు.

By

Published : Apr 12, 2019, 2:17 PM IST

ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు

ఖమ్మం లోక్​సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్​కి తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాలతో భద్రత నడుమ తరలించారు.
నగర సమీపంలోని తనికెళ్ళ విజయయంత్ర కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు మధ్య ఈవీఎంలకు భద్రత కల్పించనున్నారు.

ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్​కి తరలించిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details