తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాజ్​పేయీ సేవలు మరవలేనివి'

భారత దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్​పేయీ వర్ధంతిని భాజపా నేతలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

By

Published : Aug 16, 2019, 4:47 PM IST

'వాజ్​పేయీ సేవలు మరవలేనివి'

దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్​పేయీ ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లాలోని భాజపా పార్టీ కార్యాలయంలో వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భౌతికంగా అటల్ దూరమైన ఆయన జ్ఞాపకాలు, దేశానికి చేసిన సేవలు గణనీయమని తెలిపారు. ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి పాటుపడాలని బండి సంజయ్ కుమార్ సూచించారు.

'వాజ్​పేయీ సేవలు మరవలేనివి'

ABOUT THE AUTHOR

...view details