తెలంగాణ

telangana

విద్యుత్​ సరఫరా కోసం సబ్​స్టేషన్​ ముట్టడి

By

Published : Jul 29, 2019, 7:26 PM IST

గత ఐదు రోజులుగా విద్యుత్​ సరఫరా లేదని ఆవేదన చెందిన ఆ గ్రామస్థులు సబ్​స్టేషన్​ను ముట్టడించారు. కరీంనగర్​ జిల్లా చాకలివానిపల్లిలో కరెంట్​ లేదని అధికారులకు తెలిపినా స్పందించట్లేదని ఆందోళన చేశారు. త్వరగా అధికారులు స్పందించి విద్యుత్​ సరఫరా జరగాలని డిమాండ్​ వారు చేశారు.

విద్యుత్​ సరఫరా కోసం సబ్​స్టేషన్​ ముట్టడి

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు సబ్ స్టేషన్​ను ముట్టడించారు. తమ బాధను లైన్​మెన్​తో చెప్పుకోగా పట్టనట్లు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సత్వరమే పర్యవేక్షించి విద్యుత్​ సరఫరా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

విద్యుత్​ సరఫరా కోసం సబ్​స్టేషన్​ ముట్టడి

ABOUT THE AUTHOR

...view details