తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​లో ఆర్టీసీ బస్టాండ్​ ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

By

Published : Jul 25, 2019, 1:33 PM IST

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

కరీంనగర్​ ఆర్టీసీ బస్టాండ్​ ప్రాంగణంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్​ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని లేనిపక్షంలో బస్​భవన్​ ముట్టడితో పాటు సమ్మెలు చేస్తామని హెచ్చరించారు.

టీఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

ABOUT THE AUTHOR

...view details