తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీ కోసం శ్రమిస్తే గుర్తింపు లభిస్తుంది'

కరీంనగర్​ జిల్లా గంగాధర, గోపాల్​రావుపేట, మల్యాల వ్యవసాయ మార్కెట్ల​ ఛైర్మన్​లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రకటించారు.

By

Published : Oct 28, 2019, 6:34 PM IST

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లాలోని గంగాధర, రామడుగు, మల్యాల మండలాల వ్యవసాయ కమిటీ ఛైర్మన్​లు, కమిటీ డైరెక్టర్​లను ప్రకటించారు. త్వరలోనే బోయినపల్లి మండలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

మండలం కమిటీ ఛైర్మన్

  1. గంగాధర సాగి మహిపాల్​రెడ్డి
  2. రామడుగు(గోపాల్​రావుపేట) గంట్ల వెంకట్​రెడ్డి
  3. మల్యాల జనగాం శ్రీనివాస్

ABOUT THE AUTHOR

...view details