తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ను హైదరాబాద్​లా తీర్చిదిద్దుదాం: మేయర్​

కరీంనగర్​లో జరుగుతున్న అభివృద్ధి ఎప్పటికప్పుడు తెలిసేలా రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని మేయర్​ యాదగిరి సునీల్​ రావు తెలిపారు. కార్పొరేషన్​లో కొత్తపాలక వర్గం ఏర్పాటైన తర్వాత మొదటిసారి విలేకరుల సమావేశం నిర్వహించారు.

By

Published : Feb 5, 2020, 1:20 PM IST

కరీంనగర్​ను హైదరాబాద్​లా తీర్చిదిద్దుదాం: మేయర్​
కరీంనగర్​ను హైదరాబాద్​లా తీర్చిదిద్దుదాం: మేయర్​

కరీంనగర్‌ కార్పొరేషన్​లో నూతనంగా కొలువుదీరిన పాలకవర్గం నగర అభివృద్ధికి పాటుపడుతుందని మేయర్ యాదగిరి సునీల్‌ రావు అన్నారు. కరీంనగర్​ నగరపాలక సంస్థ కార్యాలయంలో మొదటిసారి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థను రాష్ట్రంలోని హైదరాబాద్‌ స్థానంలో తీర్చిదిద్దుతామన్నారు.

కరీంనగర్​ను హైదరాబాద్​లా తీర్చిదిద్దుదాం: మేయర్​

నగరపాలికలో జరుగుతున్న పనితీరును ఎప్పటికప్పుడు తెలిసేవిధంగా అధికారులతో కలిసి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని.. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు కృషిచేస్తామని మేయర్​ యాదగిరి తెలిపారు.

ఇవీ చూడండి:గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details