తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిన్నారులను కళలకు ప్రోత్సహిస్తే అవి వారి వికాసానికి బాటలు వేస్తాయి కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు.

By

Published : May 27, 2019, 9:18 AM IST

ముగింపు ఉత్సవాలు

కరీంనగర్​లోని జవహర్ బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. సెలవులు వృధా చేయకుండా తల్లితండ్రులు వారి పిల్లలను వేసవి శిబిరాలకు పంపినందుకు ఆయన అభినందించారు. కళలను నేర్చుకునేలా ఉపాధ్యాయిలు కూడా వారిని ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details