సాయంత్రం పూట వినోదం కోసం పట్టణంలోని కల్కి చెరువును అన్ని సౌకర్యాలతో మినీ ట్యాంకుబండ్గా మారుస్తున్నామని పోచారం వెల్లడించారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యువకుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తికావొస్తుందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'