బాన్సువాడలో పింఛను పంపిణీ చేసిన సభాపతి
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఆసరా పింఛను పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని సభాపతి పోచారం అన్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రంలోనూ పింఛను అందించట్లేదని తెలిపారు.
pension distribution at bansuvada in kamareddy district by speaker pocharam srinivas reddy
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి లబ్ధిదారులకు ప్రభుత్వం పెంచిన పింఛను పంపిణీ చేశారు. గతంలో వేయి రూపాయలు ఉన్న పింఛను ఇప్పుడు 2016 రూపాయలు చేశామని తెలిపారు. మొత్తం 40 లక్షల మంది లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
- ఇదీ చూడండి : యూసుఫ్... నూనెలోంచి చేతితో బజ్జీలు తీస్తాడు...!