కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ భవనం ఎదుట ఆ సంస్థ ఏజెంట్లు, ఉద్యోగులు బుధవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఎల్ఐసీను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడమనేది సమంజసం కాదని.. కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఒకరిద్దరు వ్యక్తలకు కట్టబెట్టడం సరైనది కాదని ఆరోపించారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇవీ చూడండి:రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!