తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలి'

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ భాజపా నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

By

Published : May 21, 2020, 3:39 PM IST

farmers loans waived immediately
farmers loans waived immediately

బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కిష్టానాయక్​కు వినతి పత్రం అందజేశారు. పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా మండల అధ్యక్షుడు హండేకేలూర్ హన్మాండ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details