తెలంగాణ

telangana

ETV Bharat / state

'జహీరాబాద్‌ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు'

జహీరాబాద్‌ లోక్​సభ బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. ఆరుగురు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

By

Published : Mar 28, 2019, 10:30 PM IST

Updated : Apr 9, 2019, 6:04 PM IST

ప్రధాన పార్టీ అభ్యర్థులు

పార్లమెంట్​ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. జహీరాబాద్‌ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు నామినేషన్ ​ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి బీబీ పాటిల్​, కాంగ్రెస్​ తరఫున మదన్​ మోహన్​ రావు, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

'జహీరాబాద్‌ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు'
ఇవీ చూడండి: నాకు టికెట్​ ఎందుకు కేటాయించలేదు: వివేక్​
Last Updated : Apr 9, 2019, 6:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details