తెలంగాణ

telangana

నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాలలో ర్యాలీ

జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లాలో ర్యాలీ నిర్వహించారు.

By

Published : Feb 8, 2020, 4:53 PM IST

Published : Feb 8, 2020, 4:53 PM IST

national deworming day rally at jogulamba gadwal
నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాలలో ర్యాలీ

జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. కృష్ణా చౌరస్తాలో జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, వైద్య అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్సార్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.

నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాలలో ర్యాలీ

ఇవీ చూడండి:టిక్​టాక్​ కోసం రైలు ఇంజిన్ ఎక్కిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details