తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 12:38 PM IST

ETV Bharat / state

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీ​లోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి  డీకే అరుణ విమర్శించారు. అలంపూర్​లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు.

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ
దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో మాజీ మంత్రి డీకే అరుణ గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రధాని పిలుపు మేరకు బాపూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా భాజపా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అరుణ తెలిపారు.

అలంపూర్​ మున్సిపాలిటీలోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి జరగాలంటే పురపాలక ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని అరుణ కోరారు.

ABOUT THE AUTHOR

...view details