తమ పేర్లు లేవని శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్లో చేటుచేసుకుంది. శాంతినగర్లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత కలిసి ప్రారంభించారు.
తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత కలిసి ప్రారంభించారు. శిలపలకంపై తమ పేర్లు లేవని జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజిత... ఎస్ఈ చక్రపాణి ముందు నిరసన వ్యక్తం చేశారు.
తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం
శిలపలకంపై తమ పేర్లు లేవని జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజిత... ఎస్ఈ చక్రపాణి ముందు నిరసన వ్యక్తం చేశారు. తమను అవమానించారని ఆరోపిస్తూ... ఆగ్రహాంతో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి :హైదరాబాద్ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు