తెలంగాణ

telangana

ఎమ్మెల్యేకు భూకబ్జాలు తప్ప... అభివృద్ధి పట్టదా?

పురపాలిక ఎన్నికల్లో భాజపా గెలుపే లక్ష్యంగా నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జనగామ మున్సిపాలిటీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటించారు. ఛైర్మన్ పదవి దక్కిించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Jan 16, 2020, 10:12 PM IST

Published : Jan 16, 2020, 10:12 PM IST

BJP MLA RAJASINGH Municipal  Election campaign AT Janagama
ఎమ్మెల్యేకు భూకబ్జాలు తప్ప... అభివృద్ధి పట్టదా?

జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు భాజాపా వైపు చూస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ ఖర్చు చేస్తూనే అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జనగామను అభివృద్ధి చేయకపోగా.. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పురఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్యేకు భూకబ్జాలు తప్ప... అభివృద్ధి పట్టదా?

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details