జగిత్యాల జిల్లా తిప్పన్నపేటల వద్ద ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఓ కారు దుసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు, రైతులు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కారు బీభత్సం, ముగ్గురికి గాయాలు
జగిత్యాల జిల్లా తిప్పన్నపేట వద్ద నున్న ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఓ కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి దూసుకొచ్చిన కారు.. ముగ్గురికి గాయాలు