తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​

ఇంటర్​ అవకతవకలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. జగిత్యాలలో బంద్​ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్​ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు

By

Published : May 2, 2019, 11:29 AM IST

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​

ఇంటర్​ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై భాజపా ఇచ్చిన రాష్ట్ర బంద్​ పిలుపు మేరకు జగిత్యాలలో పాక్షికంగా బంద్​ కొనసాగుతోంది. ఉదయం కొన్ని బస్సులు బయటకు వెళ్లాయి. పెట్రోలు బంకులను పూర్తిగా మూసివేశారు. బంద్​ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details