జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సహా పది మంది తెరాస తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.
స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్, కేటీఆర్ సహా 10 మంది
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తరఫున పది మంది స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా పలువురు మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు.
![స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్, కేటీఆర్ సహా 10 మంది trs star campaigners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9609168-1010-9609168-1605886204258.jpg)
స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్, కేటీఆర్ సహా 10 మంది
జాబితాలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్.. ప్రచార తారల జాబితాలో ఉన్నారు.
ఇవీచూడండి:ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్