గవర్నర్కు విద్యార్థి లేఖ
వైద్య విద్య పీజీ పరీక్షలను పోస్టుపోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఓ వైద్యవిద్యార్థి లేఖ రాశాడు. ఇంకా ఆ లేఖలో ఏం రాశాడంటే!
చర్చా సమయం
జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులతో దేనిపై చర్చించనున్నారంటే..?
ఉత్తమ్ ఫైర్
ఎస్ఎల్బీసీ ఆరేళ్లయినా పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ పరిశీలన కోసం వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
ఎర్రబెల్లికి గ్రీన్ ఛాలెంజ్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్ వివిధ విత్తనాలతో లక్ష సీడ్ బాల్స్ తయారు చేసింది. ఒక్కటైనా ఎక్కువ తయారు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ వారెవరంటే!
ఏపీలో మరో 222
ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కూలిన 4 అంతస్తుల భవనం
బంగాల్ రాష్ట్రం మిద్నాపుర్ జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. మీరూ చూడండి.
వృద్ధులకు పెద్ద సవాలే
కరోనా కాలంలో ఇంటి బయట అడుగు పెట్టాలంటే వృద్ధులకు పెద్ద సవాలే. అలా అని ఇంట్లోనే ఉండటం చాలా కష్టమైన పని. కానీ తప్పదు. మరి వారు ఏం చేయాలి?
వసతి ఫ్రీ!
"టూర్ ఖర్చులో కొంత భాగం మేమే భరిస్తాం... మీరు మా దేశానికి వస్తే చాలు" అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎందుకిలా? పూర్తి కథనం చదివేయండి.
ధోని ఆడాలి
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున వికెట్కీపర్గా ధోనీ ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్. దీనితో పాటే పలు విషయాల్నిపంచుకున్నాడు. లింక్ క్లిక్ చేసి ఆ కథనాన్ని చదివేయండి.
హలో బాలీవుడ్
టాలీవుడ్ స్టార్స్ కొందరు.. త్వరలో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. వారినీ తమ నటన కౌశలంతో మంత్రముగ్ధుల్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ వారెవరు? ఏయే ప్రాజెక్టులతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు.