తెలంగాణ

telangana

ETV Bharat / state

సరదాగా సముద్ర తీరంలో షికారు.. మధ్యలో ఆగిన బోటు..

Dangerous Boat Ride in Sea: సరదాగా విహరించడానికి వచ్చిన కొందరు ఏపీలోని నెల్లూరు జిల్లా చెన్నాయపాలెం సమీపంలోని సముద్ర తీరంలో నిబంధనలు అతిక్రమించి బోటు షికారు చేశారు. కానీ కాసేపటికి అది పనిచేయడం ఆగిపోవడంతో, భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారిని క్షేమంగా తీరానికి తీసుకొచ్చారు.

By

Published : Feb 8, 2023, 10:39 AM IST

Dangerous Boat Ride in Sea
Dangerous Boat Ride in Sea

సరదాగా సముద్ర తీరంలో షికారు.. మధ్యలో ఆగిన బోటు

Dangerous Boat Ride in Sea: ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాలెం సమీపంలోని సముద్ర తీరంలో నిబంధనలను అతిక్రమించి కొందరు బోటు షికారు చేశారు. ముసునూరుకు చెందిన 9 మంది బోటులో సముద్రంలో కొంత దూరం వెళ్లాక అది మొరాయించడంతో భయాందోళకు గురయ్యారు. 112 నంబరుకు కాల్ చేయడంతో, పోలీసులు వారిని సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. తామంతా సరదాగా విహరించడానికి వచ్చామని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details