తిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్
శ్రీవారి దర్శనార్థం 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం తిరుమలకు చేరుకుంది. హీరో మహేష్ బాబు దంపతులు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, విజయశాంతి తిరుమలకు వచ్చారు. వీరంతా శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోనున్నారు.
Mahes