తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2019, 11:01 PM IST

ETV Bharat / state

కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

హైదరాబాద్‌ ఎర్రమంజిల్​లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్‌ చీఫ్‌ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది.

కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్‌చీఫ్​ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు నివేదిక అందించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో ముగ్గురుతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయ భవనాలు, వాటి స్థితిగతులు, ఇతర అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసిన కమిటీ నివేదిక రూపొందించింది.

ABOUT THE AUTHOR

...view details