తెలంగాణ

telangana

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీపీ మహేశ్ భగవత్

By

Published : Nov 30, 2020, 6:11 PM IST

Updated : Nov 30, 2020, 7:02 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు అంతా సిద్ధమైందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కమిషనరేట్​ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

rachakonda cp mahesh bhagwat face to face
పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీపీ మహేశ్ భగవత్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తమ పరిధిలో 30 వార్డులు ఉన్నాయని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు పోలీసులు ఉంటారని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక ఎస్సైతో పాటు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4,500మంది రోహింగ్యాల బయోమెట్రిక్​లు సేకరించామని వెల్లడించారు.

మొత్తం 8వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతున్న సీపీ మహేశ్​ భగవత్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీపీ మహేశ్ భగవత్

ఇదీ చదవండి:కేంద్ర కేబినేట్ కార్యదర్శి సమీక్షలో సీఎస్, డీజీపీ

Last Updated : Nov 30, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details