విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్
తనపై వస్తున్న ఆరోపణలపై ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ స్పందించారు. తనపై విజిలెన్స్ దర్యాప్తు చేసి తప్పుంటే శిక్షించాలని కోరారు. కాల్ రికార్డ్లో ఉన్న గొంతు తనది కాదని అన్నారు. అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పారు. తాను ఎల్లప్పుడూ ఉద్యోగులతో మంచిగా ఉన్నానని స్ఫష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు బాధించాయని అన్నారు.
అమరావతి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్