తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాల్సిందే

ప్రభుత్వం పోడు సాగుదారుల పట్ల అనుసరిస్తున్న వైఖరి వీడాలని  పలు సంఘాలు డిమాండ్​ చేశాయి. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అటవీ హక్కు చట్టం అమలుపై సదస్సు నిర్వహించారు.

By

Published : Jul 10, 2019, 8:24 PM IST

సమావేశంలో సంఘాల నాయకులు

పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వటమే సరైన మార్గమని మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్తంగా అటవీ హక్కు చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అటవీ చట్టాలను అమలు చేయకపోగా ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరేలా చేస్తున్నదని ఆరోపించారు.

పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాల్సిందే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details