పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వటమే సరైన మార్గమని మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్తంగా అటవీ హక్కు చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అటవీ చట్టాలను అమలు చేయకపోగా ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరేలా చేస్తున్నదని ఆరోపించారు.
పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాల్సిందే
ప్రభుత్వం పోడు సాగుదారుల పట్ల అనుసరిస్తున్న వైఖరి వీడాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అటవీ హక్కు చట్టం అమలుపై సదస్సు నిర్వహించారు.
సమావేశంలో సంఘాల నాయకులు