రాష్ట్రంలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన 43 ఏళ్ల మహిళకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇటీవలే వచ్చిన మూడేళ్ల బాలుడికీ కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. గతంలోనూ అదే కుటుంబానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా వైద్యాధికారులు తేల్చారు.
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
17:00 March 25
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Last Updated : Mar 26, 2020, 2:00 AM IST