తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2020, 3:33 PM IST

ETV Bharat / state

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: మేయర్​

హరిహరపురం కాలనీలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్ తెలిపారు. వరదలో చిక్కి అవస్థలు పడుతున్న బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువుల్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ముంపు కాలనీల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటున్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

mayor bonthu rammohan spoke on floods in hariharam colony in hyderabad
కాలనీలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తాం: మేయర్​

కాలనీలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తాం: మేయర్​

ABOUT THE AUTHOR

...view details