తెలంగాణ

telangana

ETV Bharat / state

అవసరమైతే కోర్టుకెక్కుతాం: మర్రి శశిధర్​రెడ్డి

ఈవీఎంల ట్యాపరింగ్​ వివాదాన్ని కాంగ్రెస్​ వదిలిపెట్టటం లేదు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.

By

Published : Feb 2, 2019, 10:52 PM IST

అవసరమైతే కోర్టుకెక్కుతాం

నిబంధనలకు విరుద్ధంగా స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంలను తెరిచిన వికారాబాద్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసి ఫిర్యాదు చేసింది. కలెక్టర్​ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అధికారులు చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

అవసరమైతే కోర్టుకెక్కుతాం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details