అర్ధరాత్రి వంటగది నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ.7 లక్షల నగదు, 16.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో విషయం గ్రహించిన మనోహర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ ఇంట్లో దోపిడి
అతనో పోలీస్ కానిస్టేబుల్...నేరాలను అదుపు చేసే వృత్తిలో ఉన్న అతనింట్లోనే చోరీ జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడ ఎంఆర్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది.
రూ.7 లక్షల నగదు, 16.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
ఇవీ చదవండి :ఒక్క విమానమైనా కొన్నారా?