తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళీమాత సేవలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

కేంద్రమంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారి కిషన్​రెడ్డి అంబర్ పేటలో కాళీమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయకమిటీ కిషన్​ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

By

Published : Jun 10, 2019, 12:23 PM IST

అమ్మవారిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

హైదరబాద్ అంబర్​పేటలో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు.. గోల్నాకలో కిషన్​రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details