తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

కచ్చులూరు బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొన్ని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించగా.. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

By

Published : Oct 23, 2019, 1:07 PM IST

Updated : Oct 23, 2019, 1:22 PM IST

కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 8 మృతదేహాలు ఉండగా... డ్రైవర్‌ నూకరాజు, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు కొమ్ముల రవి, బసికే ధర్మరాజు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

Last Updated : Oct 23, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details