తెలంగాణ

telangana

ETV Bharat / state

తాళం వేసిన ఇల్లు కనిపిస్తే ఇక అంతే..

సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పీఎస్​ పరిధిలో దొంగతనాలు చేస్తూ..మకాం మారుస్తు తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

By

Published : Sep 22, 2019, 11:42 PM IST

మాయలేడిని పట్టుకున్న పోలీసులు

మాయలేడిని పట్టుకున్న పోలీసులు

సికింద్రాబాద్ మోండామార్కెట్ పీఎస్ పరిధిలో రాత్రివేళలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న కల్పనను నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి, ఏడు చేతిగడియారాలను స్వాధీనం చేసుకున్నారు. 2008 నుంచి ఆమె నేరప్రవృత్తి కలిగి ఉందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details