తెలంగాణ

telangana

ETV Bharat / state

13న విచారణకు హాజరు కావాల్సిందే...!

ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన గోషామహల్​లోని సిట్ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

By

Published : Mar 11, 2019, 11:54 PM IST

రెండోసారి నోటీసులు...

రెండోసారి నోటీసులు...
ఆంధ్రప్రదేశ్ డేటా చోరీ కేసును సిట్ బృదం​ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్​కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వాటికి స్పందించకపోవటంతో అశోక్​ ఇంటికి, కార్యాలయానికి తాఖీదులు అతికించారు. 13న గోషామహల్​ సిట్​ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details