తెలంగాణ

telangana

ETV Bharat / state

'మారథాన్​లో యువత పాల్గొనాలి'

గ్రేటర్ హైదరాబాద్​​లో రేపు, ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ మారథాన్​లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ పిలుపునిచ్చారు.

By

Published : Aug 24, 2019, 6:50 AM IST

'మారథాన్​లో యువత పాల్గొనాలి'

హైదరాబాద్ మారథాన్​కు యువత తరలివచ్చి ఫిట్​నెస్ కాపాడుకోవాలని జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ అన్నారు. హైదరాబాద్ రన్నర్స్, ఎయిర్​టెల్ ఆధ్వర్యంలో గ్రేటర్​లో రేపు, ఎల్లుండి మారథాన్ నిర్వహించనున్నారు. హైటెక్స్​లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఎక్స్​పోను ముషారఫ్ అలీ ప్రారంభించారు. గతంలో కన్నా నగరంలో ఫిట్​నెస్​పై యువతలో క్రేజ్​ పెరుగుతోందని అలీ అన్నారు. 5కే, 10కే, 42కే ఫుల్ విభాగాల్లో మారథాన్ ఉన్నట్లు చెప్పారు. దేశంలో ఇది రెండో అతిపెద్ద మారథాన్ అని వెల్లడించారు.

'మారథాన్​లో యువత పాల్గొనాలి'

ABOUT THE AUTHOR

...view details