తెలంగాణ

telangana

ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష

By

Published : Apr 10, 2020, 3:59 PM IST

Updated : Apr 10, 2020, 4:51 PM IST

governor tamili sai soundhara rajan video conference with it professionals
ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష

15:51 April 10

ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.  ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌ల నుంచి పలు సలహాలు స్వీకరించారు.

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

Last Updated : Apr 10, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details