తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2019, 11:27 PM IST

ETV Bharat / state

పని-విద్య సదస్సు

మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్​లో రేపటి నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

ఎమ్​హెచ్​ఆర్​డీలో గాంధీ జయంతి ఉత్సవాలు

ఉన్నత విద్య వ్యవస్థకు గ్రామాలకు మధ్య అంతరం పెరిగిందని మహాత్మ గాంధీ గ్రామీణ విద్య మండలి కార్యదర్శి మురళి మనోహర్ అన్నారు. మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా రేపటి నుంచి రెండు రోజల పాటు పని-విద్య అనే అంశంపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు సమావేశాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details