తెలంగాణ

telangana

ఎంజీబీఎస్​లో మహిళా కార్మికుల మౌనదీక్ష

By

Published : Nov 24, 2019, 12:28 PM IST

హైదరాబాద్​ ఎంజీబీస్​ బస్​స్టేషన్​లో మహిళా కార్మికులు మౌనదీక్షను చేపట్టారు. ఉదయం పదిన్నరకు మొదలైన దీక్ష ఒంటి గంట వరకు కొనసాగనుంది.

ఎంజీబీఎస్​లో మహిళా కార్మికుల మౌనదీక్ష

ఆర్టీసీ జేఏసీ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆచార్య జయశంకర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. దీనితో పాటు అమరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక హైదరాబాద్​లోని ఎంజీబీఎస్​ బస్​స్టేషన్​లో మహిళా కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొససాగుతుందని మహిళా కార్మికులు పేర్కొన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్​లు పాల్గొన్నారు.

ఎంజీబీఎస్​లో మహిళా కార్మికుల మౌనదీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details