తెలంగాణ

telangana

ETV Bharat / state

వికటించిన ఇంజెక్షన్​.. వ్యక్తి మృతి

ఓ వ్యక్తికి జ్వరం వచ్చింది. దగ్గరలో ఉన్న క్లినిక్​ వెళ్లి ఇంజెక్షన్​ చేసుకున్నాడు. ఉన్నట్టుండి రాత్రి ఆస్వస్థతకు గురై చనిపోయాడు. వైద్యుని నిర్లక్ష్యంతోనే చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

By

Published : Aug 24, 2019, 10:09 AM IST

క్లినిక్​

హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​కు చెందిన సంజయ్​కి జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ క్లినిక్​కు వెళ్లాడు. అక్కడ వైద్యుడు ఇంజెక్షన్​ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన సంజయ్​ మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే చనిపోయాడని మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. క్లినిక్​ ముందు ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.

వికటించిన ఇంజెక్షన్​.. వ్యక్తి మృతి?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details