తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటైన్​మెంట్ ముఖ్య ఉద్దేశమే అది'

నాంపల్లిలోని కంటైన్​మెంట్​ చేసిన ప్రాంతాన్ని సీఎస్ సోమేశ్​కుమారు సందర్శించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

By

Published : Apr 9, 2020, 8:25 PM IST

cs-somesh-kumar-visit-containment-areas-along-with-dgp-mahendar-reddy
'కంటైన్​మెంట్ ముఖ్య ఉద్దేశమే అది'

నాంపల్లిలోని మల్లపల్లిలో గల బడిమజీద్​ను రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్​ఎంసీ లోకేశ్ కుమార్​, కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి పర్యటించారు.

"కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను నియంత్రణ ప్రదేశాలుగా గుర్తిస్తాం. ఇప్పటికే హైదరాబాద్​ పరిధిలో 12 నియంత్రణ ప్రదేశాలు గుర్తిచాం. కంటైన్​మెంట్ చేసిన చోట బయటి వ్యక్తులు రావొద్దు. ఇక్కడున్న వాళ్లు బయటకు పోవద్దు. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను."

-సీఎస్ సోమేశ్​కుమార్

'కంటైన్​మెంట్ ముఖ్య ఉద్దేశమే అది'

ఇవీచూడండి:మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్‌ అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details