తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 9:21 PM IST

ETV Bharat / state

సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం

ఏపీ సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు అతనితో ఉన్నారు. గుర్నాథంకు పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Sangam dairy case corona stirr
Sangam dairy case corona stirr

ఏపీ సంగం డెయిరీ కేసు విచారణలో కరోనా కలకలం రేపింది. కేసులో మూడో నిందితుడు గుర్నాథానికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఉదయం నుంచి పలువురు అధికారులు గుర్నాథంతో ఉన్నారు. నిందితుడికి పాజిటివ్ రావడంతో ఆయా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details