తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో 14 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో సీజ్​

సికింద్రాబాద్​ అల్వాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తుర్కపల్లిలో  పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. 14 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 3, 2019, 7:35 AM IST

Updated : Apr 3, 2019, 7:41 AM IST

సికింద్రాబాద్​ తుర్కపల్లిలో నిర్బంధ తనిఖీలు

సికింద్రాబాద్​ తుర్కపల్లిలో నిర్బంధ తనిఖీలు
సికింద్రాబాద్​లోని తుర్కపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం తర్వాత ప్రత్యేక నిఘా పెట్టారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్​ జోన్​లోని మొత్తం 120 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.
Last Updated : Apr 3, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details