తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 7:48 AM IST

ETV Bharat / state

విశాఖ ఫార్మాసిటీ ఘటనలో మృతులకు రూ. 50 లక్షలు పరిహారం

ఆంధ్రప్రదేశ్​ విశాఖ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షలు, గాయపడిన వారికి రూ. 20 లక్షలు ప్రకటించారు.

compensation-declared-on-vishaka-pharma-victims
విశాఖ ఫార్మాసిటీ ఘటనలో మృతులకు రూ. 50 లక్షలు పరిహారం

ఏపీ విశాఖ సాల్వెంట్స్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించింది. ఇందులో యాజమాన్యం రూ. 35 లక్షలు, సీఎం సహాయనిధి కింద రూ. 15 లక్షలు చెల్లించనున్నారు. గాయపడిన వారికి 20 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్​కు మెరుగైన వైద్యం అదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కేసు నమోదు

ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది.

ఇవీచూడండి:జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్​ కమిషనర్లకు బాధ్యతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details