తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2019, 3:09 AM IST

ETV Bharat / state

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చేవారికి కవి సమ్మేళనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరంలో అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోంది. దానిలో భాగంగా కవి సమ్మేళనాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు.

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత
ఎంపీ కవితనాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 79వ అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ను కవిత ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిషన్‌ చూసేందుకు ప్రజలు నగరానికి వస్తారని వారికి కాస్త ఉల్లాసం అందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.

బతుకమ్మ సంబురాల్లో 17 దేశాల నుంచి సాంస్కృతిక రాయబారులు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు కవితలంటే చాలా ఇష్టమని... మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన పెద్దపీఠ వేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details