తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్దేశించారు. డీసీసీ సమావేశాలు నిర్వహించి కసరత్తు ప్రారంభించాలన్నారు.

By

Published : Jul 4, 2019, 6:13 PM IST

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

పురపాలక ఎన్నికలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 7లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించి, రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details