తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు సాయంలో కేంద్రానికి స్పష్టత కరవు:ఎంపీ వినోద్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుకి, కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకానికి చాలా తేడా ఉందన్న ఎంపీ వినోద్.

By

Published : Feb 1, 2019, 8:17 PM IST

Updated : Feb 1, 2019, 9:12 PM IST

mp vinod

vinod
ఇది మధ్యంతర బడ్జెట్​లా కాకుండా పూర్తి బడ్జెట్​లా ఉందని ఎంపీ వినోద్‌ అన్నారు. కిసాన్ సమ్మాన్ పథకానికి రైతుబంధుకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. రైతులకిచ్చే ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టతతో లేదని చెప్పారు. ఏదైనా పథకాన్ని అనుకరించినపుడు తూచ తప్పకుండా అమలు పర్చాలని ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు.
Last Updated : Feb 1, 2019, 9:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details