గవర్నర్ నరసింహన్ ఈరోజు సాయంత్రం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. వసంత పంచమి సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి తెలిపారు.
గవర్నర్ నరసింహన్ ఈరోజు సాయంత్రం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. వసంత పంచమి సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి తెలిపారు.