తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు కిరీటాలు గోవిందా..

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తుల కిరీటాలు మాయం.

By

Published : Feb 2, 2019, 11:48 PM IST

govindaraj swami temple

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై తితిదే సీవీఎస్​వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో విచారణ చేపట్టారు.ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్​టీంను రంగంలోకి దించారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details