తెలంగాణ

telangana

మన రైతు బజార్​ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

By

Published : Feb 12, 2020, 2:16 PM IST

ఇల్లందు పట్టణంలో మన రైతు బజార్ కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు.

The Municipal Chairman started mana rythu bazar at yellandu
మన రైతు బజార్​ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మన రైతు బజార్ కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆ కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశీలించి, కూరగాయల ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఛైర్మన్​తోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ, రైతు సమన్వయ సమితి సభ్యులు మాధవరావు పాల్గొన్నారు.

మన రైతు బజార్​ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

ఇదీ చూడండి :చిరుత సంచారం..జనాల్లో భయం భయం..

ABOUT THE AUTHOR

...view details