తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2019, 3:47 PM IST

ETV Bharat / state

భద్రాచలంలో లోక్ అదాలత్ కార్యక్రమం

భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా భద్రాచలంలోని కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

lok adalath
భద్రాచలంలో లోక్ అదాలత్ కార్యక్రమం

చాలా ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని భద్రాచలంలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ సూచించారు. భద్రాచలంలోని కోర్టులో నిర్వహించిన లోక్​అదాలత్​లో క్రిమినల్ కేసులు, పొదుపు సంఘాల కేసులు, బీఎస్ఎన్ఎల్ కేసులు, బ్యాంకు కేసుల్లో ఇరువర్గాలు రాజీ పడ్డారని తెలిపారు.

భద్రాచలంలో లోక్ అదాలత్ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details